16 ఏళ్ల బాలిక పై భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. అనారోగ్యానికి గురైన బాలిక
19-07-202119-07-2021 12:21:22 IST
Updated On 19-07-2021 14:46:57 ISTUpdated On 19-07-20212021-07-19T06:51:22.394Z19-07-2021 2021-07-19T06:51:13.976Z - 2021-07-19T09:16:57.059Z - 19-07-2021

రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చిన జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని వన్నాతిపట్టి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు పనికి వచ్చే 16 ఏళ్ల బాలిక ను బెదిరిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన బాలిక ను తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు బాలిక రెండు నెలల గర్భం తో ఉందని చెప్పారు. అది విని తల్లితండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. బాలికను అరా తీయగా అసలు విషయం బయట పడింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసారు, నిందితుడు మాదప్పన్ పరారీలో ఉన్నాడు. నిందితుడికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. #karnataka #Girl #Molestation #labour #POSCOAct

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా